Exclusive

Publication

Byline

మెుంథా తుపానుతో భారీ వర్షాలు.. విమానాలు, రైళ్లు రద్దు.. తెలుసుకోవాల్సిన 10 పాయింట్స్!

భారతదేశం, అక్టోబర్ 28 -- తీవ్రమైన తుపానుగా మారిన మొంథ అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి కాకినాడ సమీపంలోని మచిలీపట్నం, కళింగపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా. భారత వాతావరణ శాఖ (IM... Read More


Montha Cyclone Update : మొంథా తుపాను ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు!

భారతదేశం, అక్టోబర్ 28 -- బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుపానుగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిల... Read More


233 మండలాలు, 1419 గ్రామాలు, 44 మున్సిపాలిటీలపై మెుంథా తుపాను ప్రభావం

భారతదేశం, అక్టోబర్ 28 -- ఏపీలో మెుంథా తుపాను ప్రభావం గట్టిగా ఉంది. కోస్తా జిల్లాలోపాటుగా ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. రాయలసీమలోనూ వానలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో 233 మండలాలు, 1419 గ్రామాలు,... Read More


పూర్ణియా నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి డైరెక్ట్ విమాన సర్వీసు ప్రారంభం

భారతదేశం, అక్టోబర్ 27 -- బీహార్ రాష్ట్రంలోని పూర్ణియా విమానాశ్రయం తన సేవలను కొత్త విమానాశ్రయాలకు విస్తరించింది. దిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాలతో ప్రత్యక్ష కనెక్టివిటీని ఏర్పాటు చేసింది. గత నెలలో వాణిజ... Read More


మెుంథా తుపాను.. విమాన సర్వీసులు రద్దు.. దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు!

భారతదేశం, అక్టోబర్ 27 -- మెుంథా ఎఫెక్ట్ చూపిస్తుంది. కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరానికి దగ్గరవుతున్న కొద్దీ ప్రభావం పెరుగుతూనే ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన... Read More


కార్తిక సోమవారం.. శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు!

భారతదేశం, అక్టోబర్ 27 -- కార్తిక మాసం ప్రారంభమైంది. ప్రత్యేకమైన కార్తిక సోమవారం కావడంతో భక్తులు ఆలయాలకు వచ్చి భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. కార్తిక మాసం ముదటి సోమవారం కావడంతో పం... Read More


మెుంథా తుపాను ఎఫెక్ట్.. ఒక్కో కుటుంబానికి రూ.3వేల ఆర్థిక సాయం : సీఎం చంద్రబాబు

భారతదేశం, అక్టోబర్ 27 -- మెుంథా తుపాను ఆంధ్రప్రదేశ్‌వైపు వేగంగా దూసుకొస్తుంది. దీంతో రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్నాయి. పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు వీస్తున్నాయి. తుపాన... Read More


ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డేట్.. బిల్లు చెల్లింపుల్లో మార్పులు చేసిన ప్రభుత్వం!

భారతదేశం, అక్టోబర్ 27 -- ఇందిరమ్మ ఇళ్ల పథకంలో బిల్లుల విషయంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఈ మేరకు ఆ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇళ్ల నిర్మాణంలో జాతీయ ఉపాధి హామీ పథకం క... Read More


ప్రయాణికులకు విజ్ఞప్తి.. మెుంథా తుపాను ప్రభావంతో ఈ తేదీ వరకు 43 రైళ్లు రద్దు!

భారతదేశం, అక్టోబర్ 27 -- ఆంధ్రప్రదేశ్‌లో మెుంథా తుపాను ప్రభావం ముదలైంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఉమ్మడి శ్రీ... Read More


మద్యం షాపులకు లక్కీ డ్రాలో లక్కు.. మూడు వైన్స్ దుకాణాలతో హ్యాట్రిక్ కిక్కు!

భారతదేశం, అక్టోబర్ 27 -- తెలంగాణలో వైన్స్ షాపుల టెండర్ల గురించి ఆశావహులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 27వ తేదీన లక్కీ డ్రా ఉదయం ముదలైంది. కొన్ని ప్రాంతాల్లో ఆసక్తికరంగా కొందరికి మద్యం షాపు... Read More